శ్రీకాకుళం: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ సభ్యుడొకరు గైర్హాజర్ కానున్నారు. తొమ్మిది రోజుల పాటు ఆయన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనట్లేదు. దీనికి కారణం- పితృత్వ సెలవులు. తనకు పితృత్వ సెలవులు కావలంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం లోక్సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36qmUK6
Friday, January 29, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment