శ్రీకాకుళం: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ సభ్యుడొకరు గైర్హాజర్ కానున్నారు. తొమ్మిది రోజుల పాటు ఆయన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనట్లేదు. దీనికి కారణం- పితృత్వ సెలవులు. తనకు పితృత్వ సెలవులు కావలంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం లోక్సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36qmUK6
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు టీడీపీ ఎంపీ డుమ్మా: కారణం?: స్పీకర్కు లేఖ
Related Posts:
ఎన్నికల తరుముకొస్తున్నాయ్..! ఇంకా తేలని రాధా రాజకీయ భవిత..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి ఎన్నికలకు సమయం చేరువౌతోంది. నేడో రేపో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో రాజకీయ పార్… Read More
వేసవి వచ్చిందొచ్ .. ఒంటిపూట బడులు తెచ్చిందొచ్ ...హైదరాబాద్ : ఎండకాలం వచ్చిందంటే చాలు .. ఆ మజానే వేరు. ముఖ్యంగా స్కూల్ పిల్లలు సమ్మర్ హాలీడేస్ లో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. దాదాపు రెండునెలలు అమ్మమ్మ, నాన… Read More
ఇదేం పద్ధతి: ఐక్యరాజ్య సమితి బృందానికి పాక్ వీసా తిరస్కరణ..ఎందుకో తెలుసా..?అమెరికా: 26/11 ముంబై మారణహోమం ప్రధానసూత్రధారి హఫీజ్ సయీద్ను ఇంటర్వ్యూ చేసేందుకు ఐక్యరాజ్యసమితి సభ్యుల బృందానికి వీసా నిరాకరించింది పాకిస్తాన్. వీసా క… Read More
అదో దండగమారి మధ్యవర్తిత్వ కమిటీ: సుబ్రహ్మణ్యస్వామి, మంచి పరిణామం అంటోన్న మాయావతిన్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీపై మిశ్రమ… Read More
ఎంపీగా పోటీ చేయలేను : సీయంతో మాగుంట చెప్పిన కారణమేంటి : టిడిపి ఎంపీలకు ఏమైంది..!ఎన్నికలు సమీపిస్తున్నాయి. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ అధికార టిడిపిలో వేగంగా సాగుతోంది. అయితే, అసెంబ్లీ పైనే ఎక్కువ పోటీ కనిపిస్తోంది. ఎంపీలుగా పోటీ… Read More
0 comments:
Post a Comment