రాజస్థాన్లో కొద్దిరోజుల క్రితం ఓ దళిత మహిళపై సామూహికత అత్యచారం జరిగిన ఘటన మరువకముందే మరో ఘటన వెలుగు చూసింది. అల్వార్లో ఓ 15 ఏళ్ల చిన్నారిపై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక మొత్తానికి ఆ రాష్ట్రంలో ముగ్గురు మైనర్ బాలికలపై అత్యచారాలు జరిగిన ఘటనలు బయటపడ్డాయి. దీంతో ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఇతర సామాజిక కార్యకర్తలు మండిపడ్డారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YF7BXI
అత్యాచార భారతం: మైనర్ బాలికపై సామూహిక అత్యచారం..నిందితుడిని కొట్టి చంపిన బంధువులు
Related Posts:
గెట్ రెడీ జగన్: రెడీ అవుతోన్న మరో పిటీషన్: ఈ నిర్ణయంపై హైకోర్టుకు టీడీపీ: ముహూర్తంఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తోన్న తెల… Read More
డాక్టర్ సుధాకర్ సంచలన వాగ్మూలం.. లేడీ కానిస్టేబుల్తో అలా చేయించి.. అర్ధనగ్నంగా మార్చారంటూ..ఎన్-95 మాస్కుల వివాదంలో సస్పెన్షన్కు గురైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకువిశాఖ … Read More
ఈ సారి ఏపీని దెబ్బకొట్టిన గల్ఫ్ కంట్రీస్: కువైట్, దుబాయ్ ఎఫెక్ట్: అక్కడి నుంచి వచ్చిన వారిలోఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. అడ్డు అదుపు లేకుండా చెలరేగుతోంది. రాష్ట్రంలో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గంటగంటకూ… Read More
చైనా బెదిరింపు ధోరణి: మా మీద వేలెత్తి చూపే ముందు ఒకసారి పునారాలోచించండి: డోర్ ఓపెన్బీజింగ్: ప్రపంచాన్ని తలకిందులు చేసిన పారేసిన కరోనా వైరస్కు జన్మనిచ్చినట్టుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న చైనా వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. చేసిన పనికి పశ… Read More
షాకింగ్: చెవిలో కాల్చుకున్న భర్త.. తలలోంచి వెళ్లి భార్య మెడలోకి దూసుకెళ్లిన బుల్లెట్!గర్గావ్: సాధారణంగా సినిమాల్లోనే చోటు చేసుకునే ఘటనలు అప్పుడప్పుడు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. అలాంటి ఘటనే హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో చోటు చేసు… Read More
0 comments:
Post a Comment