Tuesday, November 17, 2020

ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: కర్నూలులో అత్యల్పం, కృష్ణాలో అధికం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. అయితే, పాజిటివ్ కేసుల కన్నా కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. గత 24 గంటల వ్యవధిలో 66,778 కరోనా పరీక్షలను నిర్వహించగా 1395 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కరోనా బులిటెన్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pBrqNz

0 comments:

Post a Comment