అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. అయితే, పాజిటివ్ కేసుల కన్నా కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. గత 24 గంటల వ్యవధిలో 66,778 కరోనా పరీక్షలను నిర్వహించగా 1395 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కరోనా బులిటెన్ను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pBrqNz
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: కర్నూలులో అత్యల్పం, కృష్ణాలో అధికం
Related Posts:
అమ్మో.. మాయదారి కరోనా.. మరో రెండేళ్ల వరకూ వెంటాడుతుందట..!హైదరాబాద్ : మొత్తం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ దేశాలు మొత్తం లాక్డౌన్ ఆంక్షలు పాటిస్తూ స్వీయ నియంత్ర… Read More
తిరుమల శ్రీవారి దర్శనాలపై గుడ్ న్యూస్ చెప్తారా ? కీలక చర్చలు జరుపుతున్న టీటీడీప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తిరుమల శ్రీవారి ఆలయం మీద కూడా పడటంతో ఆలయంలోకి భక్తుల ప్రవేశాలు నిషేధించిన విషయం తెలిసిందే . అప్పటి నుండి … Read More
కరోనా: 24 గంటల్లో 1755 కొత్త కేసులు.. HCQ ఉత్పత్తి పెంపు.. కేంద్రం తాజా ప్రకటన..ఒకదిక్కు లాక్ డౌన్ సడలింపులకు అవకాశాల్ని పరిశీలిస్తున్నా, భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. గడిచిన రెండు వారాలుగా రికార్డు స్థాయిలో… Read More
Lockdown 3.0: మరో రెండు వారాలు లాక్డౌన్ పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులున్యూఢిల్లీ: కరోనావైరస్ దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మే 4వరకు ఉన్న లాక్డౌన్ను మరో రెండు వారాల పాటు కొనసాగిస్తు… Read More
కరోనా హీరోలకు డిఫెన్స్ చీఫ్ కృతజ్ఞతలు.. ఊహించని రీతిలో సంఘీభావానికి ప్లాన్..ప్రపంచమంతా కరోనా వైరస్తో పోరాడుతోందని.. అన్ని దేశాల్లాగే భారత్ కూడా వైరస్కు ప్రభావితమైందని త్రివిధ దళాల మహా దళపతి బిపిన్ రావత్ అన్నారు. కరోనా కష్ట … Read More
0 comments:
Post a Comment