అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. అయితే, పాజిటివ్ కేసుల కన్నా కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. గత 24 గంటల వ్యవధిలో 66,778 కరోనా పరీక్షలను నిర్వహించగా 1395 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కరోనా బులిటెన్ను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pBrqNz
Tuesday, November 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment