Tuesday, November 17, 2020

పరువుతీసేలా.. సంచయితపై అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు: కుటుంబ తగాద కాదంటూ బొత్సకు చురక

విజయనగరం: మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయితపై మరోసారి విమర్శలు గుప్పించారు టీడీపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు. సంచయిత వ్యవహారశైలిపై ఆయన మండిపడ్డారు. వంశపారంపర్య నియమాలను ఆమె గౌరవించడం లేదని అన్నారు. ఏపీ సర్కారుపైనా ఆయన విమర్శలు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pyS8qe

Related Posts:

0 comments:

Post a Comment