Tuesday, November 17, 2020

2 వాహనాల్లోనే వెళ్లాలి.. ఐదుగురుకు మించి నో.. రోడ్ షో లో అరగంట గ్యాప్, ఈసీ మార్గదర్శకాలు..

గ్రేటర్ నగారా మోగడంతో.. ఎన్నికలకు సంబంధించి ఈసీ తగిన చర్యలు తీసుకుంటుంది. కరోనా వైరస్ నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ ఉంటుందని స్పష్టంచేసింది. దీంతోపాటు ప్రచారానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అసలే శీతాకాలం కావడంతో ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. సదరు అభ్యర్థికి రూ.5 లక్షల పరిమితిని ఈసీ విధించిన సంగతి తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38LnYds

Related Posts:

0 comments:

Post a Comment