గ్రేటర్ నగారా మోగడంతో.. ఎన్నికలకు సంబంధించి ఈసీ తగిన చర్యలు తీసుకుంటుంది. కరోనా వైరస్ నేపథ్యంలో బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ ఉంటుందని స్పష్టంచేసింది. దీంతోపాటు ప్రచారానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అసలే శీతాకాలం కావడంతో ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. సదరు అభ్యర్థికి రూ.5 లక్షల పరిమితిని ఈసీ విధించిన సంగతి తెలిసిందే.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38LnYds
2 వాహనాల్లోనే వెళ్లాలి.. ఐదుగురుకు మించి నో.. రోడ్ షో లో అరగంట గ్యాప్, ఈసీ మార్గదర్శకాలు..
Related Posts:
ఉలిక్కిపడ్డ కూకట్ పల్లి..! 5 కరోనా పాజిటీవ్ కేసుల నమోదు..!అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం..!హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతున్నట్టే తెలంగాణలో కూడా విజృంభిస్తోంది. ఓ రెండు వారాలు కాస్త శాంతించినట్టు కనిపించిన కరోనా మహమ్మారి తె… Read More
కరోనా మహమ్మారి 2021 వరకు, భారత్ జాగ్రత్తగా ఉండాల్సిందే: రాహుల్తో హార్వర్డ్ ప్రొఫెసర్న్యూఢిల్లీ: భారతదేశంలో సులభతర లాక్డౌన్ మాత్రమే కొనసాగాలని, కఠిన ఆంక్షల వల్ల దేశం మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని యూరోపియన్ సీడీసీలో మ… Read More
ప్రాజెక్టుల రక్షణ బాద్యత కాంగ్రెస్ దే..!కేసీఆర్ ప్రభుత్వంపై యుద్దం చేయకపోతే ప్రమాదమేనన్నఉత్తమ్.!హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందిస్తోంది. నీటి ప్రాజెక్టుల అంశంలో సీఎం చంద్రశేఖర్ రావు ఉదాసీన వైఖరి తెల… Read More
విరాట్ కోహ్లీ.. అనుష్కకు విడాకులు ఇవ్వు: దేశ ద్రోహి అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ముంబై: బాలీవుడ్ హీరోయిన్, సినీ నిర్మాత అనుష్క శర్మపై బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ గుర్జర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన అనుమతి లేకుండా త… Read More
7 రోజుల చిన్నారి కరోనాతో కన్నుమూత, వారం క్రితం నీలోఫర్లో డెలివరీ, కంటైన్మెంట్ జోన్గా...ఆ తల్లిదండ్రులకు వైరస్ లక్షణాలు లేవు, వైరస్ లక్షణాలు ఉన్న ప్రాంతానికి కూడా వెళ్లలేదు. ఆ గర్భవతి వారం క్రితం జన్మనిచ్చింది. కానీ చిన్నారి మాత్రం కలతగా … Read More
0 comments:
Post a Comment