ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభంకానుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసులు పంపడం సంచలనం రేపుతోంది. కేజ్రీవాల్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసిన ఓ వీడియో.. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉందని, అందులోని విషయం మత విద్వేషాలు రెచ్చగొట్టేలా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37378lK
Friday, February 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment