Friday, February 7, 2020

కియాపై క్లారిటీ.. ఇక విస్తరణ కోసం భేటీ: దక్షిణ కొరియా పర్యటనకు మంత్రి మేకపాటి..!

అమరావతి: కియా.. దక్షిణ కొరియా. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు ఇది. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిధిలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ టాప్ దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ తన ప్లాంట్‌ను తమిళనాడుకు తరలిస్తుందంటూ వార్తలు రావడం..దానిపై తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడం..అలాంటి ప్రయత్నమేదీ చేయట్లేదంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uudQ6X

Related Posts:

0 comments:

Post a Comment