అమరావతి: కియా.. దక్షిణ కొరియా. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు ఇది. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిధిలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ టాప్ దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ తన ప్లాంట్ను తమిళనాడుకు తరలిస్తుందంటూ వార్తలు రావడం..దానిపై తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడం..అలాంటి ప్రయత్నమేదీ చేయట్లేదంటూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uudQ6X
కియాపై క్లారిటీ.. ఇక విస్తరణ కోసం భేటీ: దక్షిణ కొరియా పర్యటనకు మంత్రి మేకపాటి..!
Related Posts:
ప్రధాని అధికారిక నివాసంలో స్వల్ప అగ్నిప్రమాదంన్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం… Read More
‘రాజధాని’పై కేంద్రం జోక్యం ఉండదు: జీవీఎల్ కీలక వ్యాఖ్యలు, దళిత వ్యతిరేకులా అంటూ సీఏఏపై...అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు స్పష్టం చేశారు. ఈ విషయంలో కేం… Read More
పెళ్లికి నో చెప్పిందని.. ప్రేయసిని పోలీసులకు పట్టించాడు.. చివరికి ఏమైందంటే..వాళ్లిద్దరూ కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. రెండు కుటుంబాలకు కూడా అభ్యంతరం లేదు. కానీ పెళ్లి చేసుకోడానికి మాత్రం ఆమె నిరాకరించింది. ఎన్నిసార్లు బతి… Read More
ప్రజలపై ప్రతీకారమా?: సీఎం యోగిపై ప్రియాంక వాద్రా తీవ్ర విమర్శలులక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హిందూ ధర్మమంటే శాంతికి ప్రత… Read More
అమరావతిలో భూములు కొన్నవాళ్లే అల్లర్లకు కారణమట..రాజధానిపై స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనప్రాయంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు ఉంటె బాగుంటుంది అని చేసిన ప్రకటన ఆ తరువాత రాజకీయ పరిణామాలు ఏపీలో ఇంకా రాజకీయ వేడిన… Read More
0 comments:
Post a Comment