తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీం మరణించినా నయీం ముఠా కార్యకలాపాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రెండు నెలల క్రితం నయీం బినామీ ఆస్తులను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన అనుచరులను, నయీం భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఇక తాజాగా బెదిరింపులకు, భూ కబ్జాలకు పాల్పడుతున్న నయీం చెల్లిని, బావను పోలీసులు అరెస్ట్ చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30AhkQK
అన్న బాటలో భూకబ్జాలు , బెదిరింపులు .. నయీం చెల్లి, బావ అరెస్ట్
Related Posts:
అయోధ్య రామ మందిర నిర్మాణంతో కరోనాకు అంతం: రామేశ్వర శర్మభోపాల్: అయోధ్యలో రామమందిర నిర్మాణంతో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అంతమవుతుందని మధ్యప్రదేశ్ ప్రొటెం స్పీకర్ రామేశ్వర్ శర్మవ్యాఖ్యానించారు. ఇ… Read More
Lockdown: ఆన్ లైన్ పాఠాలు, ఆవును అమ్మి పిల్లలకు స్మార్ట్ ఫోన్, ఎమ్మెల్యేకి రూ. 6 వేలు దిక్కు లేదు!సిమ్లా/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ అమలుకావడంతో పేదలు, సామాన్య ప్రజల జీవితాలు చెల్లాచెదురైనాయి. ఇలాంటి స… Read More
ఏపీ రాజధానిపై వైసీపీ అప్పుడు అలా, ఇప్పుడు ఇలా.. టీడీపీ-వైసీపీతో రైతుల ఇబ్బందులు: పవన్ కల్యాణ్ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వైసీపీ మూడు రాజధానులు చేస్తామని చెప్పి ఉంటే బాగుండేది అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అప్పుడు మిన్నకుండిపోయి ఇప్పుడు రా… Read More
షాకింగ్: తెలంగాణలో కరోనా లోకల్ వ్యాప్తి.. రాబోయే నెల రోజులు డేంజరన్న ఆరోగ్య శాఖ..ఇప్పటికే కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తుండగా, తెలంగాణలో వైరస్ వ్యాప్తికి సంబంధించి ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి స్… Read More
దర్శకుడు ఆర్జీవీ ఆఫీసుపై దాడి.. జనసేన కార్యకర్తలేనని ఫిర్యాదు.. ‘పవర్ స్టార్’ వివాదంలో ట్విస్ట్..కొద్ది రోజులుగా తెలుగునాట సంచలనంగా మారిన 'పవర్ స్టార్' సినిమాపై వివాదంలో ఊహించిన ట్విస్ట్ చోటుచేసుకుంది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ (ఆర్జీవీ) ఆఫీసు… Read More
0 comments:
Post a Comment