తెలంగాణలో హోరాహోరిగా సాగిన ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. 42రోజుల నిరీక్షణకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. తెలంగాణలో గత నెల 11న ఎన్నికలు జరగగా.. అప్పటి నుంచి ఫలితాల కోసం రాజకీయ నాయకులతో పాటు ఓటర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VIIAss
రేపే కౌంటింగ్ : 42 రోజుల నిరీక్షణకు తెర.. మధ్యాహ్నానికి ఫలితాలపై అంచనా..
Related Posts:
హమ్మయ్య : తప్పిపోయిన 24 గంటల్లోనే తల్లిదండ్రుల ఒడికి చేరిన చిన్నారిముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తప్పిపోయిన మూడేళ్ల చిన్నారి ఆచూకీ లభించింది. తప్పిపోయిన 24 గంటల్లోనే కనుగొడంతో పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు. మంగళ… Read More
ఎంపీ ఆజాం ఖాన్పై దోంగతనం కేసు, పుస్తకాలు, విగ్రహాలు ఎత్తుకెళ్లాడని ఆరోపణ...!వివాదస్పద ఎంపీ అజాంఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన ప్రోత్సహాంతో లైబ్రరీ పుస్తకాలతోపాటు రాంపూర్ క్లబ్లో రెండు సింహాల విగ్రహాలను దొంగతనం చేశాడని … Read More
ప్రతిపక్ష పార్టీలు ఎంత అరిచిన మేము పట్టించుకోము : కేటీఆర్తెలంగాణలో ప్రతిపక్షాలు ఎంత అరిచినా తాము పట్టించుకోమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా అన్ని ఎన్నికల్లో గెలుపు మా… Read More
బ్యాలట్ పద్ధతి ద్వారా ఎన్నికలు నిర్వహించాలి..దీదీతో చేయికలిపిన రాజ్థాక్రేకోల్కతా: ఈవీఎంలను రద్దు చేసి ఎన్నికల ప్రక్రియ బ్యాలట్ ద్వారానే నిర్వహించాలన్న డిమాండ్ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే వినిపిస్తోంది. ఇలా బ్యాలట… Read More
ఏపీలో మరో సారి కేసీఆర్ లోల్లి..!! తెలంగాణ సీఎం పేరెత్తితే భయపడుతున్నారా.. ఎవరు.. ఎందుకు ?అమరావతి : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేరు మరోసారి ఆంధ్రప్రదేశ్లో వినిపించింది. ఇదివరకు సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఆయన పేరు … Read More
0 comments:
Post a Comment