ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు తన సొంత జిల్లా కడపకు వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి కడప విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఇడుపులపాయకు చేరుకుంటారు. రేపు రాత్రి ఇడుపులపాయలోనే బస చేస్తారు. సీఎం జగన్ ఈ నెల 24న పులివెందులలో పలు అభివృద్ధి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LOR0iL
Tuesday, December 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment