Wednesday, May 27, 2020

కరోనా మహమ్మారి 2021 వరకు, భారత్ జాగ్రత్తగా ఉండాల్సిందే: రాహుల్‌తో హార్వర్డ్ ప్రొఫెసర్

న్యూఢిల్లీ: భారతదేశంలో సులభతర లాక్‌డౌన్ మాత్రమే కొనసాగాలని, కఠిన ఆంక్షల వల్ల దేశం మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని యూరోపియన్ సీడీసీలో మాజీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జోహన్ గీసెకా హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో జరిగిన చర్చలో హార్వర్డ్ ప్రొఫెసర్ అశీష్ ఝా, ప్రొఫెసర్ జోహన్ వారి అభిప్రాయాలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ehmYNI

Related Posts:

0 comments:

Post a Comment