భారత్-చైనాల మధ్య వాస్తవిక నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి యుద్ధ వాతావరణం నెలకొన్నవేళ.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దేశాల మధ్య సమస్యల పరిష్కారంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉందని, ఇప్పటికే తమ ప్రతిపాదనను భారత్, చైనాకు తెలియజేశానని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zzc8Uo
భారత్-చైనా యుద్ధతంత్రం: ట్రంప్ బాంబు.. మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న అమెరికా.. అనూహ్య మలుపు..
Related Posts:
పార్టీ మారబోమని అఫిడవిట్లు తీసుకుందామని కాంగ్రెస్ సంచలన నిర్ణయం ..అందుకేమూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది. లోక్ సభ ఎన్నికలు ముగిశాయో లేదో స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన పర… Read More
సౌదీలో ఇద్దరు భారతీయుల తలలు నరికివేత .. కన్నుకు కన్ను .. పన్నుకు పన్ను అక్కడ అంతే..రియాద్ : సౌదీ అరేబియా చట్టాలు, వాటిని అతిక్రమిస్తే అమలు చేసే కఠిన శిక్షల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాజాగా ఇద్దరు భారతీయుల విషయంలోనూ ఇది రుజువై… Read More
అత్యంత ధనిక అభ్యర్థి: కన్యాకుమారి బరిలో నిలిచిన ఈ కాంగ్రెస్ నేత ఆస్తులు ఎంతో తెలుసా..?రాజకీయం అంటేనే డబ్బులతో ముడిపడిన వ్యవహారం. ఇక రాజకీయనాయకులు సంగతి చెప్పక్కర్లేదు. ఎలాంటి ఆస్తులు లేని రాజకీయనాయకులు దేశంలో చాలా తక్కువమంది ఉన్నారు. మర… Read More
ఎన్నికల చరిత్రలో మొదటిసారి! ఓటు వేసిన మానసిక వికలాంగులు! ఒకరో, ఇద్దరో కాదు..వందమందికి పైగా!చెన్నై: దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ సందర్భంగా తమిళనాడులో కొనసాగుతున్న పోలింగ్ లో చారిత్రత్మక ఘటన చోటు చేసుకుంది. మానసిక వికలాంగులు తమ ఓటు హక్కును వ… Read More
హెడ్కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన బీఎస్ఎఫ్బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర… Read More
0 comments:
Post a Comment