తెలంగాణ ఎన్నికల ఫలితాల వెల్లడితో మొదలైన కెసిఆర్ కామెంట్ల పై ఏపి సీయం చంద్రబాబు ఫైర్ అయ్యారు. తొలుత కేసిఆర్ ఏపిలో ప్రచారం చేసుకోవచ్చని చెప్పిన చంద్రబాబు..ఇప్పుడు స్వరం పెంచారు. కెసిఆర్ విర్రవీగుతున్నారని ఫైర్ అయ్యారు. కేసిఆర్ బ్లాక్ మెయిలింగ్..తిట్టడమే ధ్యేయంగా రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యల పై చంద్రబాబు సీరియస్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2STIePo
కెసిఆర్ విర్రవీగుతున్నారు : బ్లాక్ మెయిలింగ్..కుమ్మక్కు రాజకీయాలు: చంద్రబాబు ఫైర్..
Related Posts:
lady: స్కెచ్ వేసి కారులో మహిళ కిడ్నాప్, గ్యాంగ్ రేప్, పోలీసుల కాల్పుల్లో రౌడీషీటర్ గ్యాంగ్, ఖర్మ !బెంగళూరు/ ఎయిర్ పోర్ట్: పోలీసుల కాల్పుల్లో గాయాలై ఆసుపత్రిపాలైన రౌడీషీటర్ గ్యాంగ్ అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఎర్రగా, బుర్రగా, బలంగా ఉన్న వ… Read More
వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?Click here to see the BBC interactive వీగర్ ముస్లింల జాతిని సమూలంగా తుడిచిపెట్టేసేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోదని ''విశ్వసనీయ సమాచారం''తో ధ్రువీక… Read More
ఎస్ఈసి ఆదేశాలపై కొడాలి నాని పిటీషన్ వాయిదా .. వీడియో ఫుటేజ్ పై కోర్టు అసంతృప్తిరాష్ట్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు తనను మీడియాతో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాన… Read More
టీడీపీకి దిమ్మదిరిగే షాకిచ్చిన వైసీపీ: పచ్చపార్టీ 3 దశాబ్దాల కంచుకోటకు బీటలు!అనంతపురం: తాజాగా జరిగిన రెండు దశల పంచాయతీ ఎన్నికల్లో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించింది. తొలి దశ, రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ … Read More
వాహనదారులకు అలర్ట్: రేపట్నుంచి ‘ఫాస్టాగ్’, లేదంటే రెట్టింపు టోల్ ఫీ చెల్లించాల్సిందేనాగ్పూర్: వాహనాల వినియోగదారులు తక్షణమే ఫాస్టాగ్ విధానంలోకి మారాల్సిందేనని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇక ఎంత మాత్రమూ ఫాస్టా… Read More
0 comments:
Post a Comment