కేంద్రం తీసుకొచ్చిన అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేయడంతో ఈబీసీ బిల్లు చట్టరూపం దాల్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఈబీసీ బిల్లు అమల్లోకి వచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా ఇకపై అగ్రకులాలకు చెందిన పేదవారికి విద్య ఉద్యోగావకాశాల్లో 10శాతం రిజర్వేషన్ వర్తించనున్నాయి. అగ్రకులాల్లో పేదలకు 10శాతం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2AImizn
10శాతం రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర
Related Posts:
చావులో కూడ ప్రకృతి ప్రేమికురాలే..... ముఖ్యమంత్రి అయినా అంత్యక్రియలకు రూ.500 లే ఖర్చు...!మూడు సార్లు ముఖ్యమంత్రి, అరవై సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న నేత ఢిల్లి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న రాజకీయ కురువృద్దురాలు మాజీ ముఖ్యమంత… Read More
అబ్బే.. అదేం లేదే.. ఆదిత్యతో పనిచేయడంపై ప్రశాంత్ కిశోర్న్యూఢిల్లీ : మీడియా వైఖరిని తప్పుపట్టారు రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్. తాను చేసే పనిని ఊహించి రాస్తోందని మండిపడ్డారు. శివసేన యువననేత ఆదిత్య ఠాక్రే… Read More
నన్ను బలిపశువును చేస్తారా?..నేనెళ్లిపోతా! రాజీనామా వార్నింగ్ ఇచ్చిన స్పీకర్!బెంగళూరు: అత్త మీది కోపం దుత్త మీద చూపించినట్టుంది కర్ణాటక పరిస్థితి. అటు తిరిగి, ఇటు తిరిగి రాజీనామాల వ్యవహారం ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కేఆ… Read More
అమేరికాకు చుక్కలు చూపించిన ఇరాన్... 17 సీఐఏ ఎజెంట్ల అరెస్ట్...ఇప్పటికే అమేరికా,ఇరాన్ దేశాల మధ్య అంత్యర్యుద్దం కొనసాగుతుండగా దానికి మరింత నిప్పు రాజేసింది ఇరాన్, ఈనేపథ్యలోంలో అమేరికా గుఢాచార సంస్థ అయిన సీఐఏకు చెంద… Read More
శభాష్ మిథున్ రెడ్డి: వైసీపీ ఎంపీపై ప్రశంసలు: రూటు మార్చిన కేశినేని నాని!విజయవాడ: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను ఓ రేంజ్లో వాడుకుంటున్న నాయకుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని ఒక… Read More
0 comments:
Post a Comment