హైదరాబాద్ : భానుడి భగ భగలతో అల్లాడుతున్న భాగ్యనగర ప్రజలకు తేలికపాటి జల్లులతో కాస్త ఉపశమనం కలిగింది. సిటీలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి. చిరుజల్లులుఓయూ ప్రాంగణం, తార్నాక, మల్కాజ్గిరి, కూకట్పల్లి, హైదర్నగర్, అల్విన్ కాలనీ, కేపీహెచ్బీ కాలనీ, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిక్కడపల్లి,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WD1pPh
భాగ్యనగరంలో చిరుజల్లులు : భానుడి భగభగలతో కాస్త ఉపశమనం
Related Posts:
అయోధ్యపై తీర్పు: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలను జారీ చేసిన కేంద్ర హోం శాఖ..!న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై మరి కొద్దిరోజుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువర… Read More
Bulbul Cyclone: ఉత్తరాంధ్రపై బుల్ బుల్ ఎఫెక్ట్..!విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రపై కనిపించే అవకాశం ఉంది. బుల్ బుల్ తుఫాన్ ప్రభావం వల్ల ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, … Read More
కేసీఆర్ ఆ వ్యాఖ్యలే విజయారెడ్డి హత్యకు కారణం ... వీహెచ్ ఫైర్తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన ఇంక… Read More
హీరో రజనీకాంత్తో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటిఅధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమిళ సూపర్ స్టార్ రజనికాంత్ను కలిశారు. చెన్నైలోని రజనీకాంత్ నివాసంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు ఆయ… Read More
అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు: ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ గా కాకాని: రూల్స్ కమిటీలో వంశీ ..!ఏపీ శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారాం శానసభా కమిటీలను ప్రకటించారు. కొత్త ప్రభుత్వంలో కొత్త సభ్యులతో సభ ఏర్పడిన తరువాత ఈ కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయ… Read More
0 comments:
Post a Comment