Sunday, May 12, 2019

లోక్‌సభ ఎన్నికలు 2019: దేశవ్యాప్తంగా 59 లోక్‌సభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 6 విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హర్యానాలోని అన్ని స్థానాలకు 6వ విడతలోనే పోలింగ్ జరగనుంది. బీహార్‌లో 8 స్థానాలు, ఢిల్లీ ఎన్సీటీలో 7 స్థానాలు, హర్యానాలో 10 స్థానాలు,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E53WdA

Related Posts:

0 comments:

Post a Comment