న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 6 విడత పోలింగ్ ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హర్యానాలోని అన్ని స్థానాలకు 6వ విడతలోనే పోలింగ్ జరగనుంది. బీహార్లో 8 స్థానాలు, ఢిల్లీ ఎన్సీటీలో 7 స్థానాలు, హర్యానాలో 10 స్థానాలు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E53WdA
లోక్సభ ఎన్నికలు 2019: దేశవ్యాప్తంగా 59 లోక్సభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్
Related Posts:
తేల్చేసిన లగడపాటి: ఏపీలో టీడీపీదే అధికారం.. తెలంగాణలో కారు హావా.. కాని.. అంటూ ట్విస్ట్..!ఆంధ్రా ఆక్టోపస్ ఏపీలో ఎన్నికల ఫలితాల పైన తన అంచనాలను చెప్పేసారు. ఏపీలో తిరిగి సైకిల్ కోరుకుంటున్నార ని తేల్చారు. తెలంగాణ ప్రజలు అక్కడ మిగులు … Read More
కాపురాలు కూల్చుతున్న పబ్జీ.. ఆటలో ఒకడు తోడు దొరికాడట.. భర్తతో విడాకులు కావాలట..!అహ్మదాబాద్ : పబ్జీ ఆట కొంపలు ముంచుతోంది. బానిసలవుతున్న కుర్రకారు వెర్రితలలు వేస్తున్నారు. పబ్జీ ఆటకు అలవాటుపడితే అంతే సంగతి. తామను తాము మరచిపోతున్న… Read More
లగడపాటి ఎన్నికల నిబంధన ఉల్లంఘించారా..? ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..?మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శనివారం సాయంత్రం మీడియా సమావేశం పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన తెలిసో తెలియకో ఎన్నికల కోడ్ ఉల్లంఘించార… Read More
గేదెను అమ్మితే గుండు కొట్టిస్తారా?.. మహబూబ్నగర్ జిల్లాలో పెద్దమనుషుల నిర్వాకంఆత్మకూరు : కొడుకు తెలిసి తెలియక చేసిన తప్పుకు తండ్రి పంచాయితీ పెట్టించాడు. దాంతో గ్రామ పెద్దలు ఆ యువకుడితో పాటు అతడి స్నేహితుడికి గుండు గీయించాలని తీర… Read More
జనం నుంచి గుహల్లోకి..! ధ్యానంలో దేశ్ కీ నేత..!!డెహ్రాడూన్/హైదరాబాద్ : ఎన్నికలు, ప్రచారం, ఉపన్యాసాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ప్రయాణాలు రాజకీయం అంటే ఈ అంశాలన్నీ నాయకులను ఉక్కిబిక్కిరి చేస్తుంటాయి. స… Read More
0 comments:
Post a Comment