ఘజిపూర్ : ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరుకొన్న నేపథ్యంలో అధినేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రధాని మోదీ తాజాగా విపక్ష కాంగ్రెస్పై ఒంటికాలిపై లేచారు. రాజస్థాన్లో దళిత బాలికపై లైంగికదాడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. అరెస్ట్ చేశారా ?నిందితులపై ఎలాంటి చర్యలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E2G5LD
రాజస్థాన్ ఇష్యూపై ఏమంటారు, అవార్డు వాపసీకి మోదీ సూటి ప్రశ్న
Related Posts:
కర్నాటకం : కొనసాగుతున్న హైడ్రామా.. గవర్నర్ లేఖలపై సుప్రీంకు సీఎం..కర్నాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. విశ్వాస పరీక్ష విషయంలో హైడ్రామా కొనసాగుతోంది. సీఎం కుమారస్వామి బల నిరూపణకు గవర్నర్ ఎంబీ పాటిల్ ఇచ్చిన రెండో … Read More
పోలీసు ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..ఏం చెప్పిందంటే..?హైదరాబాదు: ఇక నుంచి ప్రతి పోలీస్ ఎన్కౌంటర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఎఫ్ఐఆర్ నమోదు చ… Read More
లుంగీతో అనుమతి లేదన్న బార్ యాజమాన్యం...! విప్పి నిరసన తెలిపిన కస్టమర్స్నేహితులతో పార్టీ చేసుకునేందుకు రెస్టారెంట్కు వెళ్లిన వ్యక్తిని సిల్లి రీజన్తో హోటల్ సిబ్బంది అడ్డుకున్నారు. లుంగి కట్టుకుంటే బార్ అండ్ రెస్టారెంట్… Read More
కాపు కార్పోరేషన్ ఛైర్మన్గా యువనేత : జగన్ కీలక నిర్ణయం: నాడు తండ్రి..నేడు తనయుడు..!ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో వచ్చిన సీట్లు..ఓట్లను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్లోనూ నిలబెట్టుకొనేలా అ… Read More
ఆ చిట్ చాట్ చాలా హాట్ గురూ..! కాంగ్రెస్ ఉతికి ఆరేసిన కేటీఆర్..!!హైదరాబాద్: చాలా కాలం తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా తో చిట్ చాట్ చేసారు. చాలా అంశాలను మీడియాతో షేర్ చేసుకున్నారు. ప్రధానంగా తెలంగ… Read More
0 comments:
Post a Comment