వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్య కేసు పై టీడీపీ నేత వర్ల రామయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఈ కేసులో విచారించాలని టీడీపీ నేత వర్లరామయ్య డిమాండ్ చేశారు. జగన్ బాబాయి వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఏంటి ఈ న్యూసెన్స్..! నవ్వులపాలు చేయకండి..!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JcNqMg
వివేకా హత్యకేసుపై వర్ల సంచలనం .. జగన్ ను విచారిస్తే అన్నీ బయటకు వస్తాయి
Related Posts:
ఇక ప్రచార బరిలో! పానకాల స్వామిని దర్శించుకున్న నారా లోకేష్..!మంగళగిరి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారబరిలో దిగారు. పోలింగ్ కు నెలరోజుల కూడా లేకపోవడంతో.. ఆయన నియో… Read More
రేపటి నుంచే పదో తరగతి పరీక్షలు..! ఏర్పాట్లలో మునిగిన ఎస్ఎస్సీ బోర్ట్..!!హైదరాబాద్ : పరీక్షల కాలం వచ్చేసింది. నిన్నటి వరకు జాలీగా ఎంజాయ్ చేసిన విద్యార్థినీ విద్యార్థుల ముఖాల్లో టెన్షన్ కనపడే తరుణం ఆసన్నమైంది. … Read More
ప్రార్థనలు చేస్తుండగా తెగబడ్డ దుండగుడు .. విచక్షణరహితంగా కాల్పులు 9 మంది మృతివెల్లింగ్ టన్ : శుక్రవారం .. మధ్యాహ్నం నమాజ్ చేసే సమయం. న్యూజిలాండ్ క్రిస్ట్ చర్చ్ నగరంలో ఏ1 మసీదు వద్ద ముస్లింలు బారులుతీరారు. దాదాపు 200 మంది నమాజ్ … Read More
వివేకాది సహజ మరణం కాదా: రక్తపు మడుగులో మృతదేహం: పోలీసులకు ఫిర్యాదు..!వైయస్ వివేకానందరెడ్డి మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా తొలుత గుండెపోటు తో మరణించారని భావించారు. అఇయతే, ఆయన తల పై గాయం ఉండటం..బా… Read More
ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వ అవకాశం వస్తే.. మేమెందుకు వద్దంటాం: నాటి ప్రధాని నెహ్రూన్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనదేశానికి శాశ్వత సభ్యత్వం రాకుండా తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అడ్డుపడ్డారని అంటూ బీజేపీ నాయకులు చే… Read More
0 comments:
Post a Comment