మంగళగిరి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారబరిలో దిగారు. పోలింగ్ కు నెలరోజుల కూడా లేకపోవడంతో.. ఆయన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. తొలిదశలో ఆయన మంగళగిరి మండల పరిధిలోని గ్రామాల్లో పర్యటించనున్నారు. ప్రచారాన్ని ఆరంభించడానికి ముందు ఆయన శుక్రవారం ఉదయం పానకాల స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2u8xwtl
ఇక ప్రచార బరిలో! పానకాల స్వామిని దర్శించుకున్న నారా లోకేష్..!
Related Posts:
నిన్న స్మృతి, నేడు రాహుల్ ..నేతల డిగ్రీలపై కాంగ్రెస్, బీజేపీ వార్విద్యార్హతల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై నెలకొన్న వివాదాన్ని కాంగ్రెస్ క్యాష్ చేసు… Read More
నో సౌండ్, నో పొల్యూషన్.. హైదరాబాద్ రోడ్లపైకి మరో 60 ఎలక్ట్రిక్ బస్సులుహైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ప్రస్థానంలో మరో మైలురాయి. సౌండ్, ఎయిర్ పొల్యూషన్ లేని ఎలక్ట్రిక్ బస్సులు.. ఇప్పటికే హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి… Read More
వారిద్దరిదీ లైలా-మజ్నూల కంటే ఘాటు ప్రేమ: లైలా ఎవరో, మజ్నూ ఎవరో నన్ను అడగొద్దు!పాట్నా: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లపై హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటు విమర్శలు చేశారు… Read More
ఆర్జేడీ, జేడీయూ మధ్య మాటల తూటాలు.. బీహార్లో రంజుగా మారిన రాజకీయాలుపాట్నా : బీహార్లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఆర్జేడీ, జేడీఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన రెం… Read More
వైఎస్ జగన్ ను కలిసి స్టార్ షట్లర్ సిక్కిరెడ్డి!హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత నేలకుర్తి సిక్కి రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్… Read More
0 comments:
Post a Comment