Friday, March 15, 2019

రేపటి నుంచే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు..! ఏర్పాట్ల‌లో మునిగిన ఎస్ఎస్సీ బోర్ట్..!!

హైద‌రాబాద్ : ప‌రీక్ష‌ల కాలం వ‌చ్చేసింది. నిన్న‌టి వ‌ర‌కు జాలీగా ఎంజాయ్ చేసిన విద్యార్థినీ విద్యార్థుల ముఖాల్లో టెన్ష‌న్ క‌న‌ప‌డే త‌రుణం ఆస‌న్న‌మైంది. పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభ‌మై వచ్చే నెల 3వ తేదీ వరకు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా 306 సెంటర్ల లో 69,255 మంది రెగ్యులర్, 57 కేంద్రాల్లో 12,560 మంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W11wmY

Related Posts:

0 comments:

Post a Comment