అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మూడో రౌండ్ ముగిసే సరికి 150 స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ ఆధిక్యాన్ని నమోదు చేయడం పట్ల పార్టీ నేతలు, కార్యకర్తల ఆనందం అంబరాన్ని అంటుతోంది. ఎప్పుడూ గంభీరంగా కనిపించే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ErtQZf
వస్తున్నాయ్...వస్తున్నాయ్ జగనన్న రథచక్రాల్..! విజయసాయి రెడ్డి ఉద్విగ్నం
Related Posts:
దారుణం ...ఉద్యోగం కోసం కన్నతండ్రిని కడతేర్చిన కసాయి.. కట్టుకథ ఏం చెప్పాడంటేఉద్యోగం కోసం కన్న తండ్రిని హతమార్చాడు ఒక కిరాతకుడు. కేవలం తండ్రి ఉద్యోగం త్వరగా చేజిక్కించుకోవాలన్న దురాశ ఆ కొడుకును పేగుబంధం మర్చిపోయేలా చేసింది. చిన… Read More
వివేకా హత్యలో అతడిమీదే అనుమానాలు : సిబిఐ విచారణకు వైసిపి డిమాండ్ : జగన్ నివాళి ..!వైయస వివేకానందరెడ్డి హత్య పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగానూ టిడిపి- వైసిపి మధ్య ఆరోపణలు తీవ్ర స్థాయికి వెళ్తున్నాయి. వివేకా హ… Read More
వివేకా హత్య .. జరిగింది వాళ్ళ ఊళ్ళో, వాళ్ళ ఇంట్లో .. టీడీపీకి ఏం సంబంధం ..చంద్రబాబు ఫైర్వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలను ఉలికిపాటుకు గురి చేసింది. ఈ హత్యోదంతంతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. టీడీపీ పాత్ర ఉందని వైసీ… Read More
వివేకా మరణం..! జగన్ మీడియాలో పొంతనలేని కథనాలు..! ఎందుకలా జరుగురుగుతోంది..!!హైదరాబాద్: మాజీ ఎంపీ, వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్. వివేకానంద రెడ్డి హత్యోదంతం అనేక మలుపులు తిరుగుతోంది. ముందుగా ఆయన గుండెపోటు తో చన… Read More
హీరోగా నిలిచిన మసీదు కార్మికుడు : గన్ లాక్కొని, బెదిరించడంతో దుండగుడు పరారీక్రిస్ట్ చర్చ్ : మసీదులో ఉన్నవారంతా ప్రార్థనలు చేస్తుండగా శ్వేతజాతీయుడి రూపంలో మృత్యువు వచ్చింది. మిలిటరీ డ్రెస్సు ధరించి .. వెపన్ తో కాల్పులు జరుపుతు… Read More
0 comments:
Post a Comment