Thursday, May 23, 2019

వస్తున్నాయ్...వస్తున్నాయ్ జ‌గ‌న‌న్న రథచక్రాల్‌..! విజ‌య‌సాయి రెడ్డి ఉద్విగ్నం

అమ‌రావ‌తి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌స‌భ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. మూడో రౌండ్ ముగిసే స‌రికి 150 స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ ఆధిక్యాన్ని న‌మోదు చేయడం ప‌ట్ల పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల ఆనందం అంబరాన్ని అంటుతోంది. ఎప్పుడూ గంభీరంగా క‌నిపించే పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు వీ విజ‌య‌సాయి రెడ్డి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ErtQZf

Related Posts:

0 comments:

Post a Comment