అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ఆ ప్రభావం ఇతర రంగాలపై కూడా పడుతోంది. తాజాగా చైనా మిలటరీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనుబంధంగా నడిచే ఇంజినీరింగ్ కాలేజీలు, సైంటిఫిక్ కాలేజీల జాబితాను కోరుతూ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్లలో తీర్మానం ప్రవేశ పెట్టారు ప్రజాప్రతినిధులు. ఇంతకీ ఈ బిల్లు దేనికోసం ప్రవేశపెట్టారు... అమెరికా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WP1lfu
అమెరికా చట్టసభల్లో కొత్త బిల్లు: ఇక్కడ చదివి మాదేశానికే పని చేయాలనుకుంటేనే వీసా మంజూరు
Related Posts:
8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు, తెలంగాణ పత్తికి అంతర్జాతీయ ఖ్యాతి: సీఎం కేసీఆర్తెలంగాణలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 4,800 కోట్ల వ్యయంతో చేపట్టే ఆయిల్పామ్ పంట విస్తరణ ప్రాజెక్టును సీఎం… Read More
భారత్ బంద్కు సంఘీభావం: లక్నోలో అఖిలేశ్ యాదవ్ నిరసన ప్రదర్శన, కేసు నమోదుడిమాండ్ల సాధన కోసం రైతులు తలపెట్టిన భారత్ బంద్కు అన్నీ పక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. మరికొన్ని గంటల్లో బంద్ ప్రారంభం కానుంది. అయితే రైతులకు మద్దతు … Read More
భారత్బంద్తో టీఎన్జీవోలకు ఏం సంబంధం..? బండి సంజయ్ ఫైర్మరికొన్ని గంటల్లో రైతుల పిలుపుతో దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరగనుంది. బంద్కు అనుకూలంగా విపక్షాలతోపాటు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. వ్యతిరేక… Read More
వింత నిరసనలు చేసిన తమిళ రైతులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు?‘‘అన్ని దార్లూ రోమ్కే వెళ్తాయి’’ అని ఇంగ్లిష్లో ఓ సామెత ఉంది. పూర్వం రోమన్ సామ్రాజ్యంలో రాజధానికి వెళ్లేలా రహదారులను అలా నిర్మించారని చెబుతారు. అయిత… Read More
ఏలూరు మిస్టరీ వ్యాధి: రగంలోకి WHO బృందాలు -పెరుగుతున్న కేసులు -దోమల మందే కారణమా?ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతుచిక్కని వ్యాధి భయోత్పాతం సృష్టిస్తోంది. సోమవారం రాత్రి నాటికి మిస్టరీ వ్… Read More
0 comments:
Post a Comment