ఒకప్పుడు వారిని సమాజం చిన్నచూపు చూసేది. వారు వస్తున్నారంటే అవహేళన చేసేది. ఎక్కడికెళ్లినా వారికి అవమానాలే ఎదురయ్యేవి. చదువుకుందామంటే అడ్మిషన్లు ఇవ్వరు.. ఉద్యోగం చేస్తామంటే దరఖాస్తులో వారికి సంబంధించిన కేటగిరీ ఉండదు. సరిగ్గా అదే సమయంలో వారికి భారీ ఊరటనిచ్చే తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చింది. దీంతో వారికి అందరిలానే అన్ని హక్కులు కల్పిస్తూ తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JZkTeY
ఇంట్రెస్టింగ్: ఎన్నికల వేళ వీరి ఓటు బ్యాంకు పార్టీలకు అక్కర్లేదా..?
Related Posts:
వడ్డీలేని పంటరుణాల పథకం ఉన్నట్టా..? లేనట్టా..? రైతన్నలకు నోటీసులిస్తున్న బ్యాంకులు..!!హైదరాబాద్: మరో నెల రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులకు అప్పుల బాధలు మొదలయ్యాయి. పాత పంట రుణాల బకాయిలను వడ్డీతో సహా కట్టాలని అన్నదా… Read More
ఏటా 7లక్షల మందిని చంపేస్తున్నారు..! ఉగ్రవాదులు కాదు? మరెవరు?ఈ రోజుల్లో ప్రతి వస్తువుకు నకిలీ పుట్టుకొస్తోంది. తినే తిండి నుంచి వాడే మందుల దాకా సర్వం కల్తీమయమైపోయాయి. డాక్టర్ రాసిచ్చే మందులు వ్యాధిని నయం చేసేవే … Read More
లక్ష్మీస్ ఎన్టీఆర్: రాజకీయ ఆధిపత్యం: చంద్రబాబుకు ఇంత వయస్సు వచ్చినా..!అమరావతి: అటు తిరిగి, ఇటు తిరిగి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రాజకీయ రంగు పులుముకొంది. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం సద్దు మణిగిన రాజకీయ వేడి.. ఈ సినిమాత… Read More
ఇక..బాదుడు మొదలు : ఏపీఎస్ఆర్టీసీ లో ఛార్జీల పెంపు ఖాయం : ప్రభుత్వ నిర్ణయమే పెండింగ్..!ఏపిలో ఎన్నికలు ముగిసాయి. ఇక ప్రజల మీద భారం మోపే నిర్ణయాలకు రంగం సిద్దం అవుతోంది. తొలుత ఆర్టీసి ఛార్జీలు పెంచేందుకు చర్యలు మొదలయ్యాయి. ఛార్జీల… Read More
ఇంటర్ అక్రమాలపై చర్యలు షురూ.. ఇద్దరిపై మొదటి వేటు వేసిన బోర్డ్ !ఇంటర్ విద్యార్థుల అక్రమాలపై చర్యలు చేపట్టింది ఇంటర్ బోర్డు . ఈనేపథ్యంలోనే ఇద్దరు ఉపాధ్యాయులపై వేటు వేసింది. ముఖ్యంగా 99 మార్కులకు గాను 00 మార్కులు వేస… Read More
0 comments:
Post a Comment