Wednesday, April 3, 2019

త‌న‌ను ఎదుర్కొన‌డానికి ఒక్క‌టైన బీజేపి, కాంగ్రెస్..! ఆకాశం బ‌ద్ద‌లైనా త‌న‌ను ఓడించ‌లేర‌న్న క‌విత‌..

నిజామాబాద్/హైద‌రాబాద్ : త‌న‌ను ఓడించ‌డానికి కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయ‌ని నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆరోపించారు. నిజామాబాద్ లో కొన్ని చోట్ల కలిసే తిరుగుతున్నారని మండిప‌డ్డారు.మంగ‌ళ‌వారం బోద‌న్ మండ‌లం అచ‌న్‌ప‌ల్లి లో జ‌రిగిన ఎన్నిక‌ల బ‌హిరంగ స‌భ‌లో ఆమె ప్ర‌సంగించారు. గత ఎన్నిక‌ల్లో విదేశాల్లో దాచుకున్న న‌ల్ల‌ధ‌నం తెప్పించి 15 ల‌క్ష‌ల రూపాయ‌లు పేదోళ్ల‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UqPvtN

Related Posts:

0 comments:

Post a Comment