న్యూఢిల్లీ : ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధాని నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్డీఏ నేతగా భాగస్వామ పక్షాలు ఎన్నుకున్నాయి. మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న భాగస్వామ్య పక్షాలకు బీజేపీ చీఫ్ అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. కాసేపటి క్రితం ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం ముగిసింది. ఇందులో తమ నేతను పార్టీలు ఎన్నుకున్నాయి. నేతగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30GZ8oJ
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ ఎంపిక, రాజ్యాంగానికి ప్రణమిల్లిన నమో ( వీడియో)
Related Posts:
రామతీర్థం..మాటల యుద్ధం: చంద్రబాబు..నారా లోకేష్పై ఘాటు పదాలతో ఏకిపారేసిన మంత్రి బొత్సవిజయనగరం: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై విజయనగరం జిల్లాకు చెందిన మున్సిపల్ శాఖ మ… Read More
కిమ్ జోంగ్ ఉన్: తాత కిమ్ ఇల్-సంగ్ నుంచి నియంతృత్వాన్ని వారసత్వంగా పొందిన ఉత్తర కొరియా అధినేతఅది 1945, అక్టోబర్ 14. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లోని ఓ స్టేడియంలో రెడ్ ఆర్మీకి స్వాగతం పలికేందుకు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. చుట్టూ సోవియట్… Read More
ఆగని దాడులు.. విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం.. ఇప్పుడెవరిని సస్పెండ్ చేస్తారంటున్న స్థానికులు..ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై దాడుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాముడి విగ్రహ ధ్వంసంతో విజయనగరం జిల్లాలోని రామతీర్థం రగులుతుండగానే...తా… Read More
భయంకరమైన శిక్ష: రామతీర్థం ఉదంతంపై జగన్ సర్కార్కు చిల్కూర్ బాలాజీ అర్చకుల అల్టిమేటంహైదరాబాద్: విజయనగరం జిల్లాలోని రామతీర్థం పుణ్యక్షేత్రంలో చోటు చేసుకున్నఉదంతం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఘట… Read More
ఆవుమాంసాన్ని పీకల్దాకా మెక్కిన రోహిత్ శర్మ: మెనూలో పంది మాసం కూడా: కోహ్లీ ఫ్యాన్స్కు పండగమెల్బోర్న్: ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న భారత క్రికెట్ జట్టు ఒక్కసారిగా వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఒకరు కాదు..ఇద్దరు కాదు.. ఏకంగా అయిదుమంది క్రి… Read More
0 comments:
Post a Comment