బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల సమావేశానికి ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో ఆ పార్టీ నాయకులు ఆయోమయంలో పడిపోయారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల్లో అసమ్మతి ఉందని మరోసారి వెలుగు చూడటంతో కర్ణాటకలోని కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల ప్రభుత్వం అధికారంలో ఉంటుందా, ఊడుతుందా అనే అనుమానం మొదలైయ్యింది. అయితే కాంగ్రెస్ శాసన సభ్యుల్లో ఎలాంటి అసమ్మతిలేదని ఆ పార్టీ నాయకులు పైకి అంటున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JPjGGe
సీఎల్ పీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢుమ్మా: హైకమాండ్ కు షాక్: ఆపరేషన్ కమల!
Related Posts:
కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి బాబు వెళ్ళనిది అందుకే .. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీటీడీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శల వర్షం కురిపించారు .తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధి… Read More
డొనాల్డ్ ట్రంప్ కంట పడకుండా మురికివాడలకు అడ్డుగోడ: అప్పట్లో బిచ్చగాళ్లను తరలించినట్టే..!అహ్మదాబాద్: మరో 10 రోజుల్లో అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రానున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు. తన పర్యటన స… Read More
23 మంది వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలు.. తనకే సంబంధం లేదన్న ఏబీవీ.. అటు నుంచి నరుక్కొచ్చేలా ఎత్తుగడకొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది.… Read More
సూర్యుడు 13 ఫిబ్రవరి గురువారం నుండి కుంభ సంక్రమణం చేస్తాడుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Coronavirus:స్పైస్ జెట్ విమానం ప్రయాణికుడికి కరోనావైరస్ లక్షణాలున్యూఢిల్లీ: ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తోందన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఆయా దేశ ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. జపాన్లో లంగరేసి ఉన్న… Read More
0 comments:
Post a Comment