కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏబీవీ గురువారం కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనల్(క్యాట్)ను ఆశ్రయించారు. ఇప్పటికే క్యాబ్ పలుమార్లు ఏపీ సర్కారుకు తీవ్ర హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో అటు నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37rNTT4
23 మంది వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలు.. తనకే సంబంధం లేదన్న ఏబీవీ.. అటు నుంచి నరుక్కొచ్చేలా ఎత్తుగడ
Related Posts:
శ్రావణ మాసంలోనూ ముహూర్తాలు లేవు.. ఎందుకో తెలుసా..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151 ఆషాఢ శుద్ధ అష్టమి మంగళవారం అనగా 9.7.2019 నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి మంగళవారం అనగా … Read More
లక్ష పెడితే రెండు లక్షలు.. 9 కోట్లకు ముంచారుగా..!హైదరాబాద్ : ఫ్రీ గా వస్తోందంటే చాలు పోలోమంటూ ఫాలో అవుతారు జనాలు. ఆ ముసుగులో మోసగాళ్లు రెచ్చిపోతుంటారు. తెలిసి తెలిసి బురద గుంటలో పడేవారు చాలామందే ఉంటా… Read More
వరద భాదితులకు అండగా నిలిచిన బిగ్ బీ,తన చుట్టు ఉన్న ప్రజలు ఏ అపద వచ్చినా తానున్నాంటూ ముందుకు వస్తాడు. ఎవ్వరు అడిగినా ,అడగకున్నా తనకు తోచిన సహాయం చేసేవారిలో ఒకరు బాలివుడ్ నటుడు,బిగ్ బీ అమి… Read More
పాకిస్తాన్ కూడా అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపిస్తుందట!ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైతం అంతరిక్ష ప్రయోగాలకు పూనుకుంటోంది. పొరుగుదేశం భారత్.. అంతరిక్ష ప్రయోగ రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నే స్థాయికి … Read More
ఏపీలో దొంగ నోట్ల కలకలం, కుప్పంలో భారీగా పట్టివేత.. తిరుపతిలో కూడా చెలామణీ..?చిత్తూరు : నకిలీ నోట్ల బెడద తప్పడం లేదు. విదేశాల గుండా వస్తోన్న నకిలీ నోట్ల కట్టలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో … Read More
0 comments:
Post a Comment