ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది .వైసీపీ విజయం సాధించింది. ఇక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ జగన్ స్వయంగా ఆహ్వానించినా టీడీపీ నేత చంద్రబాబు హాజరు కావటం లేదు. ఇక దీనిపై ఏపీలో చర్చ జరుగుతోంది. అయితే.. టీడీపీ నేతలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Kj4yAa
సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు ఎందుకు రావటం లేదో లాజిక్ చెప్పిన పయ్యావుల కేశవ్
Related Posts:
ఏపీలో దారుణం: దానికోసం ఆశపడ్డ అల్లుడు.. నో అనడంతో అత్తనే లేపేశాడు..!సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకూ మృగ్యమైపోతున్నాయి . కట్టుకున్న ఆలిని, కన్న తల్లిదండ్రులను, అత్తమామలను, బావమరుదులను, బావలను, అక్కాచెల్లెళ్లను ఇలా ఏ రక… Read More
పశ్చిమ బెంగాల్ పోలింగ్ హింసాత్మకం .. కూచ్ బెహార్లో ఘర్షణలు , కాల్పుల్లో నలుగురు మృతిపశ్చిమ బెంగాల్ లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 44 నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద 78,931 మందితో కేంద్ర సాయు… Read More
Friend house: ఫ్రెండ్ ఇంట్లో భార్య గొంతు కోసి చంపిన భర్త, రాత్రి ఏంజరిగింది ? వారం నుంచి !బెంగళూరు: స్నేహితుడి ఇంట్లో జరుగుతున్న శుభాకార్యానికి హాజరుకావడానికి దంపతులు వాళ్ల ఇంటికి వెళ్లారు. మూడు రోజుల పాటు స్నేహితుడి ఇంట్లో భార్యతో కలిసి భర… Read More
మోహన్ భగవత్కు కూడా కరోనా.. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాక..కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. కేసుల ప్రవాహం కొనసాగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా వైరస్ వస్తుండటం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల ఓ వ… Read More
సింహరాశి వారికి 2021-2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలుగమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, … Read More
0 comments:
Post a Comment