Saturday, May 11, 2019

ఆర్మీ మోదీకి చెందినది కాదు, దేశం హక్కు : అమరిందర్ సింగ్

సంగ్రూర్ : ప్రధాని మోదీపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్. భారత ఆర్మీ చేపట్టిన విజయాలను తన ఖాతాలో వేసుకునేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా బాలాకోట్ లోని ఉగ్ర శిబిరాలపై వాయుసేన చేసిన దాడులను వాడుకొని ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఆయన శుక్రవారం సంగ్రూరులో ప్రచారం నిర్వహించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ja88gk

Related Posts:

0 comments:

Post a Comment