Thursday, September 12, 2019

రూ. 1కే ‘ఇడ్లీ బామ్మ’కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆనంద మహీంద్ర

న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. రూపాయికి ఇడ్లీలు అమ్ముతూ కార్మికులు, పేద ప్రజల ఆకలి తీరుస్తున్న తమిళనాడుకు చెందిన 80ఏళ్ల కమలాతాళ్‌కు వంట గ్యాస్ ఇప్పించారు. ఆమెకు ఈ వసతి కల్పించినందుకు తనకు ఆనందంగా ఉందని చెప్పారు. రూ.1 కే ఇడ్లీలు: 80ఏళ్ల అవ్వ వ్యాపారంలో ఆనంద్ మహీంద్ర పెట్టుబడి!, ప్రశంసలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LMAhch

Related Posts:

0 comments:

Post a Comment