Thursday, September 12, 2019

సుజనా చౌదరీ పార్టీ మారారు తప్ప, మనిషి మారలేదు : బోత్స సత్యనారయణ

బీజేపీ ఎంపీ సుజనా చౌదరీ పై ఏపీ పురపాలక శాఖ మంత్రి బోత్స సత్యనారయణ ఫైర్ అయ్యారు. రాజధాని నిర్మాణం పై నిన్నటి వరకు టీడీపీలో ఉన్నవారే విమర్శలు చేస్తూ, గందరగోళం స‌ృష్టిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే సుజనా చౌదరీ పార్టీ మారారు తప్ప ఆలోచనలు మాత్రం మారలేదని ఆయన విమర్శించారు. మరోవైపు ఆయన అడిగిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LJgPx4

Related Posts:

0 comments:

Post a Comment