బెంగళూరు: ఇస్రో చంద్రుడిపైకి ప్రతిష్టాత్మకంగా పంపిన చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్లో తలెత్తిన సమస్యతో చివరినిమిషంలో జాబిల్లిపై ల్యాండ్ కావడంలో విఫలమైంది. అంతేకాదు భూమికి సంకేతాలు కూడా పంపడంలో విఫలమైంది. అయితే 14 రోజుల సమయంలో విక్రమ్ ల్యాండర్తో సంబందాల పునరుద్ధరణ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు శాస్త్రవేత్తలు. సెప్టెంబర్ 7న తెల్లవారు జామున చంద్రుడిపై ల్యాండ్ కావాల్సిన విక్రమ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZUcTT7
Thursday, September 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment