హైదరాబాద్: కీసర తహసీల్దార్ నాగరాజుకు చెందిన అక్రమాస్తులు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. తాజాగా, అతని బ్యాంక్ లాకర్ను ఏసీబీ అధికారులు బుధవారం తెరిచారు. అల్వాల్లోని ఓ బ్యాంక్ లాకర్ నుంచి కిలోన్నర బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32MQGGk
Wednesday, September 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment