శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బుధవారం మరోసారి ప్రమాదం జరిగిందంటూ ప్రసారమైన వార్తలపై జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు. సరిగ్గా పది రోజుల కింట ఇక్కడ చోటుచేసుకున్న భారీ ప్రమాదంలో తొమ్మిది మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన దరిమిలా.. బుధవారం మధ్యాహ్నం.. విద్యుత్ కేంద్రంలోకి సామగ్రిని తీసుకెళ్తున్న డీసీఎం వ్యాను..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EHFp24
Wednesday, September 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment