శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బుధవారం మరోసారి ప్రమాదం జరిగిందంటూ ప్రసారమైన వార్తలపై జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు. సరిగ్గా పది రోజుల కింట ఇక్కడ చోటుచేసుకున్న భారీ ప్రమాదంలో తొమ్మిది మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన దరిమిలా.. బుధవారం మధ్యాహ్నం.. విద్యుత్ కేంద్రంలోకి సామగ్రిని తీసుకెళ్తున్న డీసీఎం వ్యాను..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EHFp24
అది ప్రమాదం కాదు మాక్ డ్రిల్ - శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో తాజా ఘటనపై జెన్కో సీఎండీ వివరణ
Related Posts:
దీపావళి వేడుకల్లో అపశృతి .. దేశ రాజధానిలో భారీగా అగ్ని ప్రమాదాలు..!ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి వేడుకలు కొంత విషాదం మిగిల్చాయి. టపాసుల మోతతో కొన్ని చోట్ల భారీగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. పండుగ సందర్భంగా అపశృతి… Read More
బస్సు కింద పడబోయి.. ఆర్టీసీ కార్మికుడు సూసైడ్ అటెంప్ట్..!వికారాబాద్ : ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె ఉధృతంగా మారుతోంది. సోమవారం నాడు 24వ రోజుకు చేరడంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల నిరసనలు మిన్నంటాయి. పల… Read More
ఇంత బతుకు బతికి కుక్క చావు అంటే ఇదే, వయాగ్రా మాత్రలతో వేలాది మందిని రేప్ చేసి!ఇరాక్/వాషింగ్టన్ం: ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్)పేరుతో ప్రపంచాన్ని వణికించిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ అధినేత అబుబాకర్ అల్ బాగ్దాద… Read More
విశాఖ కేజీహెచ్లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య: వేధింపులే కారణమా?విశాఖపట్నం: కేజీహెచ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వసతి గృహంలో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణాన… Read More
జమ్మూకశ్మీర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు: గ్రెనేడ్లతో దాడి..15మందికి తీవ్రగాయాలుశ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. సోపూర్ బస్టాండులో గ్రెనేడ్లతో దాడి చేయడంతో పదిహేనుమందికి తీవ్రగాయాలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్… Read More
0 comments:
Post a Comment