Thursday, September 3, 2020

దేశంలో రోజూ వెయ్యికి పైగా మరణాలు: ఇక సర్వసాధారణం? ఆశ్చర్య పడనక్కర్లేదట

న్యూఢిల్లీ: చైనాలో పుట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తోన్న కరోనా వైరస్.. దేశాన్ని కకావికలం చేసి పారేస్తోంది. ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికే పెను ప్రభావాన్ని చూపిన ఈ మహమ్మారి.. వేలాది మందిని పొట్టనబెట్టుకుంది.. రోజూ వందలమందికి కాటేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 38 లక్షల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. రోజువారీ కరోనా లెక్కలు బిత్తరపోయేలా చేస్తున్నాయి. వేల సంఖ్యలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jW8k1l

Related Posts:

0 comments:

Post a Comment