న్యూఢిల్లీ: చైనాలో పుట్టుకొచ్చినట్టుగా అనుమానిస్తోన్న కరోనా వైరస్.. దేశాన్ని కకావికలం చేసి పారేస్తోంది. ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికే పెను ప్రభావాన్ని చూపిన ఈ మహమ్మారి.. వేలాది మందిని పొట్టనబెట్టుకుంది.. రోజూ వందలమందికి కాటేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 38 లక్షల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. రోజువారీ కరోనా లెక్కలు బిత్తరపోయేలా చేస్తున్నాయి. వేల సంఖ్యలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jW8k1l
Thursday, September 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment