ఢిల్లీ : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వారణాసి నుంచి లోక్సభ బరిలో దిగకపోవడంపై మౌనం వీడారు. ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆమె.. ఈ అంశంపై తొలిసారి స్పందించారు. తాను ఈస్ట్ యూపీకి ఇంఛార్జ్గా ఉన్నానని, తన పరిధిలోని 41 స్థానాల అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ప్రియాంక స్పష్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UR6q4U
అందుకే పోటీ చేయడంలేదు - ప్రియాంకగాంధీ
Related Posts:
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా లాలు ప్రసాద్ యాదవ్... నిరసనకేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ప్రకంపనలు ఈశాన్య రాష్ట్రాలతో పాటు బీజేపీయోతర పాలిత రాష్ట్రాల్లో సైతం నిరసనలు చెలరేగాయి. దేశ … Read More
చిన్నారిపై లైంగికదాడి పాశవిక చర్య, నిందితుడిని శిక్షించాలని జనసేన డిమాండ్గుంటూరులో చిన్నారిపై జరిగిన లైంగిక దాడిని జనసేన పార్టీ ఖండించింది. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే మరికొం… Read More
తండ్రికి ప్రమాదం జరిగిందని విద్యార్థినిని పొదల్లోకి ఎత్తుకెళ్లిన కామాంధుడు, కట్టేసి నరాలు !చెన్నై/వేలూరు: తండ్రికి ప్రమాదం జరిగిందని, తీవ్రగాయాలై ఆసుపత్రిలో ఉన్నాడని స్కూల్ లో ఉన్న విద్యార్థిని నమ్మించి పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్న… Read More
కేంద్ర కేబినెట్ లోకి వైసీపీ..!? రెండు మంత్రి పదవులు ఆ ఇద్దరికే: వ్యూహం ఇదే..లక్ష్యం వారే..!ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొత్త రాజకీయ వ్యూహాలకు తెర లేపుతున్నారు. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్..గతంలో కేంద్ర కేబినెట్ లో చేరుత… Read More
మహిళల మధ్య ప్రేమ పుట్టించిన టిక్టాక్.....! భర్తను వదిలి వెళ్లిన గృహిణిటిక్టాక్ సామాజిక మాధ్యమాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్... ఈ యాప్ ద్వార వ్యక్తుల్లో ఉండే... టాలెంట్ బయటకు రావడం... వారిని వేలాది మంది ఫాలో కావడంతో… Read More
0 comments:
Post a Comment