ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయింది. అంపశయ్య మీద ఉన్న పార్టీ కి మరో గట్టి షాక్ తగిలింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పార్టీకి రాజీనామా చేసేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి ఎన్.రఘువీరారెడ్డి రాజీనామా చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JKE0bU
ఏపీ కాంగ్రెస్ కు మరో షాక్ .. రాష్ట్ర అధ్యక్ష పదవికి రఘువీరా గుడ్ బై
Related Posts:
స్నేహానికి అర్దం తెలియని వ్యక్తి చంద్రబాబు: మనసు గాయపరిచారు: మోహన్ బాబు ఫైర్..!ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఫైర్ అయ్యారు. ఆయన తన వ్యాఖ్యలతో తన మనసు గాయపరిచారంటూ ట్వీట్ చేసారు. తనకు క్రమశిక్షణ లేదంటూ… Read More
చంద్రబాబు కష్టం పగోడికీ రాకూడదు: ‘ప్యాకేజీ స్టార్’ అంటూ పవన్పై విజయసాయి తీవ్ర విమర్శలుఅమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు.… Read More
వాయు కాలుష్యానికి రైతులా కారణం ?, పరిష్కారం ఉంది, హోమం చెయ్యండి, బీజేపీ మంత్రి!లక్నో: వాయు కాలష్యానికి పరిష్కారం ఉందని ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత సునీల్ భరలా అన్నారు. రైతులు వ్యర్థపదార్థాలను బూడిద చెయ్యడం వలన పొగ, వాయు కాలుష… Read More
రెండు వారాలు చూస్తాం..టెంట్లు వేస్తాం: అవంతి..కన్నబాబు అలా ఉండేవారు: సీఎస్ పై వేటు దేనికి: పవన్ ఫైర్తాను ఇసుక సమస్య..భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందుల గురించి మాట్లాడితే వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస… Read More
ఆర్పీఎఫ్లో ఉద్యోగాలు: 19952 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేయండిరైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 19952 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్… Read More
0 comments:
Post a Comment