Thursday, November 7, 2019

గౌరెల్లి భూ వివాదం: 9 ఎకరాలే కొనుగోలు, కౌలుదారుడి వద్ద కొనుగోలు, ఆరోపణలపై హరివర్ధన్‌రెడ్డి

గౌరెల్లి భూములు ఎవరివీ..? కౌలుదారులకే చెందుతావా ? పట్టాదారుల సొంతమా ? బాచారం గ్రామ పరిధిలో ఉన్న 412 ఎకరాల భూమి రైతుల వద్దే ఉందా ? కౌలు చేసే వారి వద్ద ఉందా ..? లేదంటే రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్నాయా..? ఇప్పడీ ప్రశ్నలు గౌరెల్లి కాదు.. సామాన్యుడి మదిలో కూడా మెదలుతున్నాయి. ఇంతలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34NTKkX

Related Posts:

0 comments:

Post a Comment