గౌరెల్లి భూములు ఎవరివీ..? కౌలుదారులకే చెందుతావా ? పట్టాదారుల సొంతమా ? బాచారం గ్రామ పరిధిలో ఉన్న 412 ఎకరాల భూమి రైతుల వద్దే ఉందా ? కౌలు చేసే వారి వద్ద ఉందా ..? లేదంటే రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్నాయా..? ఇప్పడీ ప్రశ్నలు గౌరెల్లి కాదు.. సామాన్యుడి మదిలో కూడా మెదలుతున్నాయి. ఇంతలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34NTKkX
గౌరెల్లి భూ వివాదం: 9 ఎకరాలే కొనుగోలు, కౌలుదారుడి వద్ద కొనుగోలు, ఆరోపణలపై హరివర్ధన్రెడ్డి
Related Posts:
మండలిలో గందరగోళం..ఉత్కంఠ: రూల్ 71పై చర్చకు టీడీపీ పట్టు: మంత్రుల సీరియస్..!ఏపీ శాసన మండలిలో ఉదయం నుండి ప్రతష్ఠంభన కొనసాగుతూనే ఉంది. మూడు రాజధానులు..సీఆర్డీఏ బిల్లు శాసనసభలో ఆమోదం పొందటంతో..ఈ రోజు మండలిలో ప్రవేశ పెట్టాలని ప్రభ… Read More
కోట పక్కన పబ్లిక్ పార్క్ లో లవర్స్, ప్రియుడిని చితకబాది, ప్రియురాలి మెడపై కత్తి, గ్యాంగ్ రేప్చెన్నై/ వేలూరు: ప్రియుడితో కలిసి కోట పక్కనే ఉన్న పబ్లిక్ పార్క్ లో ఉన్న సమయంలో కామాంధులు వారిని అల్లరి చేశారు. ప్రియుడు, ప్రియురాలు అక్కడి నుంచి పారిప… Read More
ఎన్టీఆర్ బాటలో జగన్: శాసనమండలి రద్దు దిశగా: ఈ రాత్రికే ముహూర్తం?: కేబినెట్ అత్యవసర భేటీ..!అమరావతి: ఊహించిందే జరుగుతోంది. శాసన మండలి రద్దు దిశగా జగన్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి మెజార… Read More
దేశ చరిత్రలో లేనివిధంగా ‘విద్య’: ప్రత్యేక పథకాలు ప్రకటించిన సీఎం జగన్, వరాలేఅమరావతి: ఎస్సీల కోసం మూడు కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు ఏర్పాటు చేసింది తమ ప్రభుత్వమేనని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. టీడీపీ అధినే… Read More
గిచ్చటం, లాఠీ చార్జ్ చెయ్యటం ..15 గంటలు తిప్పటం... పోలీసుల తీరుపై మండిపడిన గల్లాటీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ బెయిల్ పై విడుదల అయిన తరుణంలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న తుళ్ళూరులో రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా శాంతియు… Read More
0 comments:
Post a Comment