తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీవారి భక్తులకు భారీగా షాక్ ఇచ్చారు. కలియుగ వైకుంఠంలా భాసిల్లుతున్న తిరుమలను సందర్శించడానికి దేశ, విదేశాల నుంచి భక్తుల కోసం అందుబాటులో ఉన్న అద్దె గదుల రేట్లను భారీగా పెంచారు. ఇదివరకు ఉన్న ధరలను రెట్టింపు చేశారు. పెంచిన అద్దె గదుల రేట్లు గురువారం నుంచే అమల్లోకి వచ్చేశాయి కూడా.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NQF9y2
Thursday, November 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment