హైదరాబాద్ : సారు - కారు - పదహారు నినాదంతో లోక్సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామన్న టీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో సీట్లు ఖాతాలో వేసుకోలేకపోయింది. 16 స్థానాల్లో పాగా వేస్తామని భావించినా చివరకు 9 సీట్లతోనే సరిపెట్టుకుంది. దీనిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేకపోయినా.. ఓటు శాతం పెరిగిందని అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KbUt8c
సీట్లు తగ్గినా.. ఓట్లు పెరిగాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
సాయి రెడ్డికి షాకిచ్చిన వైసీపీ సోషల్ మీడియా: ఐడీ కార్డులు, ప్రశంసాపత్రాలతో కడుపు నిండదంటూ అసహనంఅమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డికి సొంత పార్టీ కార్యకర్తలు షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ సోషల్ మ… Read More
కేటీఆర్ వైఖరి ముమ్మాటికి తప్పు..! తెలంగాణ వాదులు టీఆర్ఎస్ లో ఎందుకుండాలన్న విజయ శాంతి..!!హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పై కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి మండిపడ్డారు. భారతీయ జనతాపార్టీ వైఖరిని వి… Read More
జియో గిగా ఫైబర్లో విడుదల రోజే సినిమా ఆప్షన్: ఇక సినిమా హాళ్లు బందేనా..?ఇప్పటికే టెలికాం రంగంలో అడుగుపెట్టి ఇతర ప్రధాన టెలికాం ఆపరేటర్ల లాభాలకు కళ్లెం వేసిన రిలయన్స్ జియో సంస్థ తాజాగా బ్రాడ్బ్యాండ్ సేవలు అందించనుంది. ఈ మే… Read More
వైఎస్ జగన్ పాదయాత్రపై జయహో పుస్తకం: ఆ మంత్రం..ప్రతిక్షణం ఉత్తేజితుడిని చేసిందన్న సీఎంఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో చిరస్మరణీయ ఘట్టం పాదయాత్ర. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడు… Read More
శ్రావణమాసం ఎఫెక్ట్: పోర్క్,బీఫ్ మాంసాన్ని సప్లై చేయం : జోమాటో ఉద్యోగుల స్ట్రైక్ఫుడ్ సర్వీస్ ఆప్ జొమాటో మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే నాన్వేజ్ ఫుడ్ సర్వీసుకు సంబంధించి పలు వివాదాలను ఎదుర్కోన్న విషయం తెలిసిందే... శ్రావణమాసం క… Read More
0 comments:
Post a Comment