న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరువిడతల పోలింగ్ ఆదివారంతో ముగిసింది. మరో ఒక్క విడత మాత్రమే పోలింగ్ మిగిలిఉండటంతో ఆయా పార్టీలకు ఇప్పటికే ఒక రకమైన స్పష్టత వచ్చేసింది. బీజేపీకి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చేలా పరిస్థితి కనిపించడం లేదు. అయినప్పటికీ మిత్రపక్షాల సహకారంతో అధికారం తిరిగి చేపడుతామనే విశ్వాసం కమలనాథుల్లో మెండుగా కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్లో మాత్రం పరిస్థితి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vVqKIw
రాహుల్ నయా ప్లాన్: పట్టుదక్కితేనే ప్రధాని... మెజార్టీ తగ్గితే మరొకరికి ఛాన్స్
Related Posts:
భారత్ లో ఆన్ లైన్ ఓటింగ్ కు పెరుగుతున్న డిమాండ్లు: ఇదే మంచి తరుణమంటున్న నిపుణులు..భారత్ లో ఆన్ లైన్ ఎన్నికల డిమాండ్ పాతదే అయినా వివిధ కారణాలతో ప్రభుత్వాలు, ఎన్నికల సంఘం తిరస్కరిస్తూ వచ్చాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయో … Read More
జగన్ పేషీలో అధికారి డ్రైవర్ సహా ఐదుగురికి కరోనా: సచివాలయంలో 10కి చేరిన బాధితులు..ఏపీ సచివాలయంలో కరోనా భయాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత… Read More
Coronavirus: లైంగిక దాడి, త్రిమూర్తులు అరెస్టు, క్వారంటైన్ లో 24 మంది పోలీసులు, అదీలెక్క!బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ఎప్పుడు ఎవరికి ఆ వ్యాధి సోకుతుందో ఆ దేవుడే చెప్పాలి. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రయత్నిస్తున్న వైద్యుల… Read More
కరోనాతో దావూద్ ఇబ్రహీం మృతి ? అండర్ టేకర్, ఫాంటమ్ తో పోలిక- ఎన్నిసార్లు చస్తాడంటూ ఫైర్....ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరోనాతో బాధపడుతూ చనిపోయాడని నెట్ ప్రపంచం హోరెత్తుతుంది. చాలా సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త వైరల్ అవుతున్నా ఎక్కడా… Read More
24 గంటల్లో 210 పాజిటివ్ కేసులు: ఏపీలో కొనసాగుతోన్న కరోనా కేసుల ఉధృతి...ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఒకరోజులో ఏపీలో 210 పాజిటివ్ కేసులు రికార్డవడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో రాష్ట్రానికి చెంద… Read More
0 comments:
Post a Comment