ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కుతుంది అన్న ప్రచారానికి తెరతీసింది . ఏపీ ప్రజల నాడిని తెలుసుకునేందుకు జరిపిన పలు ప్రముఖ సంస్థల సర్వే ఏజెన్సీల రిపోర్టులు కూడా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి మే 23 తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని చెబుతున్నాయి. ఇక
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q0mBfs
వైసీపీ లో చేరేందుకు నేతల ఆసక్తి .. అలా వస్తే నో ఎంట్రీ అంటున్న జగన్
Related Posts:
మరో వందేళ్లలో హిమాలయ పర్వతాల్లో మూడోంతుల మంచు మాయం!న్యూఢిల్లీ: హిమాలయ పర్వతశ్రేణుల్లో మూడో వంతు మంచుకొండలు కరిగిపోనున్నాయి. 2100 సంవత్సరం లోపు ఈ పర్వతాల్లోని మంచుకొండలు అడుగంటిపోతాయని ఓ సర్వే హెచ్చరికల… Read More
అమెరికాలో ఇరుక్కుపోయిన విద్యార్థులకు ఆటా అండ..! న్యాయ సలహా ఇస్తున్న నిపుణులు..!!మిషిగన్/ హైదరాబాద్ : యూఎస్ మిషిగన్ ఫెడరల్ కోర్టులో డిటెన్షన్ లో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థుల విచారణ ప్రారంభమైంది. థియోడోర్ లివిన్ యునైటెడ్ స్టేట్స్… Read More
ఇంట్రెస్టింగ్: నా అభిప్రాయం లేకుండా నాకు జన్మనిచ్చారు.. అందుకే పేరెంట్స్ పై కేసుఇప్పటి వరకు కోర్టుల చుట్టూ తిరిగిన కేసులను ఎన్నో చూశాం. పెళ్లిపై కోర్టులకు వెళ్లడం, విడాకుల కోసం కోర్టులను ఆశ్రయించడం, పుట్టిన బిడ్డ ఎవరికి చెందుతారో … Read More
కొత్త పదవి...కొత్త గది...కొత్త నేమ్ ప్లేట్ : అదిరిందమ్మా ప్రియాంకా..!ఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ పేరును కొద్ది రోజుల క్రితం ఆ పార్టీ ప్రకటించింది. ఇక అప్పటి నుంచి ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్ పా… Read More
మమతా బెనర్జీకి షాక్: బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్, సీఐడీ కేసులు !న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎంతో సన్నిహితంగా ఉంటూ దూరం అయిన మాజీ ఐపీఎస్ అధికారి భారతీ ఘోష్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి రవ… Read More
0 comments:
Post a Comment