మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది.14 ఏళ్ల ఓ మూగ,చెవిటి బాలికపై ఆరుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. అక్కడితో ఆగక... అత్యాచార సమయంలో తీసిన ఫోటోలు,వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. నిందితుల్లో నలుగురు మైనర్ బాలురు ఉన్నారు. షాదోల్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన మధ్యప్రదేశ్లో సంచలనం రేకెత్తిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3irJDvj
14 ఏళ్ల మూగ,చెవిటి బాలికపై ఆరుగురు గ్యాంగ్ రేప్... నిందితుల్లో నలుగురు మైనర్ బాలురు...
Related Posts:
రైతుల కన్నీళ్లు మంచిది కాదు, రాజధాని అన్నదాతలను బాధపెట్టొద్దు, జనసేన నేత జేడీ లక్ష్మీనారాయణరాజధాని మార్పుపై ఊహాగానాలు నెలకొంటున్న నేపథ్యంలో విమర్శలకు విపక్షాలు మరింత పదునుపెడుతున్నాయి. రాజధాని మార్చడం కన్నా ఒక్కో రంగాన్ని ఒక్కో హబ్గా చేయాలన… Read More
'పోలీసుమయంగా అమరావతి.. అప్రకటిత ఎమర్జెన్సీ..'మూడు రాజధానుల ప్రతిపాదనతో వైసీపీ ప్రభుత్వం అమరావతిలో యుద్ద వాతావరణం తీసుకొచ్చిందని మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేబినె… Read More
శుక్రవారం ప్రార్థనలపై టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్.. యూపీలో చల్లారని సీఏఏ నిరసనలు..దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనలు తగ్గుముఖం పట్టినా, ఉత్తరప్రదేశ్ లో మాత్రం అదే టెన్షన్ కొనసాగుతోంది. గురువారం కూడా రాష్ట్రంలోని పలు ప… Read More
టెక్ మహీంద్రా కొత్త పాలసీ : స్వలింగ సంపర్కులకు కూడా ఆ లీవ్..కార్పోరేట్ కంపెనీల్లో పనిచేసే మహిళా, పురుష ఉద్యోగులకు పేరంటల్ లీవ్ ఇవ్వడం సహజమే. కానీ బిడ్డను దత్తత తీసుకునే స్వలింగ సంపర్కుల పరిస్థితేంటి..? ఇదే అంశం… Read More
నుస్రత్ జహాన్ తాజా ఫోటోలు.. ఉద్యమాలు, సినిమా ప్రమోషన్లతో యువ ఎంపీ బిజీబిజీఒకవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూనే, మరోవైపు తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్. కోల్… Read More
0 comments:
Post a Comment