మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది.14 ఏళ్ల ఓ మూగ,చెవిటి బాలికపై ఆరుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. అక్కడితో ఆగక... అత్యాచార సమయంలో తీసిన ఫోటోలు,వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. నిందితుల్లో నలుగురు మైనర్ బాలురు ఉన్నారు. షాదోల్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన మధ్యప్రదేశ్లో సంచలనం రేకెత్తిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3irJDvj
14 ఏళ్ల మూగ,చెవిటి బాలికపై ఆరుగురు గ్యాంగ్ రేప్... నిందితుల్లో నలుగురు మైనర్ బాలురు...
Related Posts:
ఆస్తికోసం తల్లి నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్ చేసిన తనయుడు .. కేసు నమోదుఆస్తి కోసం ఒక ప్రబుద్ధుడు అమ్మ ఆత్మాభిమానాన్నే అభాసుపాలు చేశాడు . తల్లి నగ్న చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు . తమ పూర్వీకుల… Read More
వలస కూలీల వెతలు అర్థం చేసుకుంటాం..!ఏ లోటు రానివ్వమంటున్న కేంద్రం..!ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా జనజీవన స్రవంతి పూర్తిగా స్తంభించిపోయన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస… Read More
ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా- వైజాగ్ లో సంచలనం- ఆందోళనలో డాక్టర్లు..ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ పేరు వింటేనే ఇప్పుడంతా భయపడిపోతున్నారు. ఒకసారి కరోనా అంటుకుంటే దాని నుంచి బయటపడే సరికి … Read More
57% కేసులు మహారాష్ట్ర నుంచే, 6 రోజుల్లో 237 మందికి వైరస్, కర్ణాటకలో కరోనా వైరస్ కలవరం..కర్ణాటకలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. గత ఆరు రోజుల్లో నమోదైన కేసుల్లో ఎక్కువశాతం మహారాష్ట్ర నుంచి వచ్చినవారికే రికార్డవుతోంది. రాష్టంల… Read More
కళ్లు మండుతున్నాయా అన్నది నిన్నే బాబూ.. ఆశపడి భంగపడ్డారా : చంద్రబాబుపై విజయసాయిటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి మాటల తూటాలు పేలుస్తున్నారు . తాజాగా ఏపీ తెలంగాణా రాష్ట్రాల మధ్య పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్… Read More
0 comments:
Post a Comment