ప్రభుత్వ నిర్వహణలో భాగంగా అప్పుల కోసం తిప్పులు పడుతున్న జగన్ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖలో ప్రభుత్వ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టింది. విశాఖలోని రూ.2,954 కోట్ల మార్కెట్ విలువ ఉన్న ప్రభుత్వ ఆస్తులను రాష్ట్రప్రభుత్వం తనఖా పెట్టేసింది. విశాఖలో ఉన్న 13 ప్రభుత్వ ఆస్తులను ఇప్పటికే రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l1siuT
విశాఖలో ప్రభుత్వ ఆస్తుల తనఖా -అప్పుకోసం ప్రభుత్వం ఇలా : రాత్రికి రాత్రే తతంగం పూర్తి-విలువ ఎంత అంటే..!!
Related Posts:
వైఎస్ భారతికి థ్యాంక్స్ చెప్పిన నెల్లూరు టీడీపీ నేత- 12 ఏళ్లలో తొలిసారి అలా చేసినందుకు...నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య భగ్గుమంటోంది. తాజాగా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇదే క్రమం… Read More
Bihar polls:జేడీయూ - బీజేపీల మధ్య ముగిసిన సీట్ల పంపకం.. రాజుకుంటున్న రాజకీయ వేడిన్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల హీట్ కనిపిస్తోంది. తొలి దశ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండగా… Read More
జగన్ రెడ్డి కథ వేరే చెప్పనక్కరలేదు ..క్యాబినెట్ మంత్రులకు పేర్లు పెట్టి చంద్రబాబు వ్యంగ్యంతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . ఏపీ మాజీ సీఎం టీడీ… Read More
MLA love marriage: నేను ఎవర్ని ? ఎమ్మెల్యే, ఇది నా లవ్ స్టోరీ, లాక్ డౌన్ లో ఏం పీకేపని, హైకోర్టులో!చెన్నై/ మదురై/ కల్లకూరిచి: అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్ వ్యవహారం రచ్చరచ్చ అవుతోంది. తమ అమ్మాయిని కిడ్నాప్ చేసి బెదిరించి ఎమ్మెల్యే ప్… Read More
బిగ్ బాస్ షో లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. బోరున ఏడ్చిన మోనాల్.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్టెలివిజన్ చరిత్రలో పాపులరైన తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 4 లో కంటెస్టెంట్ మోనాల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ షో లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడ… Read More
0 comments:
Post a Comment