హైదరాబాద్ : ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమను మించింది లేదంటారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలు ఎలాంటి తప్పులు చేసినా కుడుపున దాచుకుంటారు. కానీ పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనుకున్న కొడుకే ప్రత్యక్ష నరకం చూపిస్తుండటంతో విసిగిపోయారు. కొడుకు రాక్షసత్వాన్ని భరించలేని ఆ తల్లిదండ్రులు కన్నప్రేమను చంపుకున్నారు. కిరాయి మనుషులతో కలిసి అతన్ని కడతేర్చారు. మానవత్వానికే మాయని మచ్చగా నిలిచే ఈ ఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q5ECZJ
వేధింపులు తట్టుకోలేకపోయారు.. కన్న పేగును కడతేర్చారు...
Related Posts:
ఇదేమీ చిన్న కేసు కాదు: సజ్జన్ కుమార్కు బెయిల్ ఇవ్వలేమన్న సుప్రీంకోర్టున్యూఢిల్లీ: 1984 సిక్కుల ఊచకోత కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు … Read More
కోవాక్సిన్ రెండో దశ ట్రయల్స్: హైదరాబాద్ భారత్ బయోటెక్కు గ్రీన్ సిగ్నల్న్యూఢిల్లీ/హైదరాబాద్: కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ 'కోవాక్సిన్'ను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్న… Read More
Pawan kalyan:వావ్.. డ్రాయింగ్ సూపర్, దివ్యంగురాలి బొమ్మకు ఫిదా.. తప్పకుండా కలుస్తా..ఆమెకు రెండు చేతులు లేవు.. కానీ ఆర్డ్ మాత్రం సొంతం. మొహంతో పెన్సిల్ పట్టుకొని ఆర్ట్ వేయడంలో దిట్ట. అలా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిత్రం కూ… Read More
చైనా రక్షణ మంత్రితో ఫేస్ టు ఫేస్ - డ్రాగన్ తీరును ఏకిపారేసిన రాజ్నాథ్ - అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవాభారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత నానాటికీ పెరుగుతుండటం.. చుశూల్ సెక్టార్ లో సరిహద్దుల చెరిపివేతకు చైనీస్ ఆర్మీ య… Read More
చైనాతో విభేధాలపై కేంద్రం ప్రకటన - సంక్షోభం ముదిరింది - చర్చలకే ప్రాధాన్యం: ఫారిన్ సెక్రటరీ ష్రింగ్లగడిచిన నాలుగు నెలలుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. చైనాతో విభేదాలపై మోదీ సర్కార్ తొలిసారి అనూహ్య ప్రకటన చేసింది. డ్ర… Read More
0 comments:
Post a Comment