అమరావతి: భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా రోడ్షో సందర్భంగా పశ్చిమ బెంగాల్లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కుట్రతోనే బీజేపీ ఈ హింసకు తెగబడిందని ఆరోపించారు. రాజకీయంగా లబ్ది పొందడానికి ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. రాజ్యాంగ సంస్థలను ప్రయోగించింది చాలక.. రౌడీలు, గూండాలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vXMfIG
గుజరాత్ తరహా విధ్వేషాగ్నికి కుట్ర..ఎన్నికల సంఘంలో బీజేపీ మనుషులు: చంద్రబాబు ఫైర్
Related Posts:
వంగవీటి సంచలన కామెంట్స్- సొంత కులాన్ని తిట్టడం అడ్డమైనోళ్లకు ఫ్యాషన్-టార్గెట్ పేర్ని ?ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పోరులో మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే క్రమంలో మంత్రి పేర్నినాని చేస… Read More
Padora Papers: మనోళ్లు చాలామందే ఉన్నారుగా: 300 ప్లస్.. రాజకీయ నాయకులు సైతంన్యూఢిల్లీ: ఇది వరకు ప్రపంచం మొత్తాన్నీ ఉలిక్కిపడేలా చేసిన ఉదంతం.. పనామా డాక్యుమెంట్స్. రాజకీయంగా కూడా పెను దుమారానికి దారి తీసింది ఈ ఘటన. అలాంటిదే మర… Read More
ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రి నిర్బంధం: మాజీ ముఖ్యమంత్రి హౌస్ అరెస్ట్: కేంద్రమంత్రిపై ఎఫ్ఐఆర్లక్నో: ఉత్తర ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ … Read More
మళ్ళీ తగ్గుతున్న కరోనా కొత్త కేసులు, మరణాలు; 2.64 లక్షల యాక్టివ్ కేసులు; దేశంలో తాజా లెక్కలివే !!భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 20,799 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులు నిన్న నమోదైన కేసులు కం… Read More
జగన్ సర్కార్ కు కాంట్రాక్టర్ల చుక్కలు-టెండర్లకు నో-సిండికేట్ గా మారి -షరతులకు అంగీకరిస్తేనేఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రోడ్లు భారీగా దెబ్బతిని ఉన్నాయి. వీటిని వెంటనే మరమ్మత్తులు చేయిస్తే సరిపోయేది. కానీ ప్రభుత్వం రెండేళ్ల… Read More
0 comments:
Post a Comment