న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని తొలగించడంతో అసేతు హిమాచలంతో హిమసీమ కలిసిపోయింది. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని తప్పుపడుతున్న పాకిస్థాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ క్రమంలో కశ్మీర్లో 45 వేల మంది బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా కర్ప్యూను సడలించారు. గతంలో కన్నా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OLKZo5
Friday, August 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment