Friday, August 9, 2019

కశ్మీర్‌లో యూఎన్ జోక్యం లేదు.. పాక్‌పై ఉన్న ఈ తీర్మానమే అడ్డంకిగా నిలుస్తోందా..?

కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి జోక్యం కోరుతూ పదేపదే పాకిస్తాన్ ఒత్తిడి తీసుకొస్తోంది. అయితే అది అంత సులభం కాదు. ఎందుకంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్న ఓ నిబంధన దీనికి అడ్డంకిగా మారింది. దీన్ని ఇంగ్లీషులో కిల్లర్ క్లాజ్‌గా అభివర్ణిస్తారు. ఇంతకీ ఏంటా క్లాజ్ ..? పాక్‌కు ఎందుకు అడ్డంకిగా మారింది..?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KpIbJ3

Related Posts:

0 comments:

Post a Comment