మంగళగిరి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జయంత్యుత్సవాలను గుంటూరు జిల్లా నాయకులు ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఎన్టీ రామారావు విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యల హాజరైన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KeEvdo
మహానాడును రద్దు చేసి..ఎన్టీఆర్ జయంతి వేడుకలు!
Related Posts:
విశాఖ నుండే ఇక పాలన..! ముహూర్తం ఖరారు:అదే జగన్ ధీమా: అధికారులకు సీఎం మార్గనిర్దేశం...!అమరావతి: ఏపీలో మూడు రాజధానులు..విశాఖ నుండి పరిపాలన మరోసారి తెర మీదకు వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు..కరోనా కారణంగా ఈ మే నాటికి విశాఖలో పరిపాలనా రాజ… Read More
లేఖ ఎఫెక్ట్: ఏపీ ఎస్ఈసీకి కేంద్ర, రాష్ట్ర పోలీసులో భద్రతఅమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యాలయానికి రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. విజయవాడలోని బందరు… Read More
రేపటిలోగా బలం నిరూపించుకోండి: మధ్యప్రదేశ్ సర్కారుకు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టున్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి రేపటితో తెరపడనుంది. మధ్యప్రదేశ్లోని కమల్ నాథ్ ప్రభుత్వం శుక్రవారం(మార్చి 20) సాయంత్రం… Read More
Coronavirus:మార్చి 22న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూన్యూఢిల్లి: ప్రపంచాన్ని కరోనావైరస్ కుదిపేస్తోందని ఆ మహమ్మారి నుంచి దేశ పౌరులు జాగ్రత్తతతో వ్యవహరించాలని ప్రధాని మోడీ అన్నారు. కరోనావైరస్ గురించి … Read More
ఏపీలో వైసీపీ మాస్కుల కలకలం ... రాజకీయ పార్టీలు కరోనాను వాడుకుంటున్నారుగా !!ఏపీలో రాజకీయ నాయకులు ప్రచారానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదలటం లేదు . తాజాగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో కరోనాకు మాస్కులు అందిస్తున్నారు . అంతవర… Read More
0 comments:
Post a Comment