ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతల ముందుకొచ్చారు. ఎన్నికల్లో ఓటమితో బాధలో ఉన్న పార్టీ నేతలకు..కార్యకర్తలకు ఓదార్పు ఇచ్చే ప్రయత్నం చేసారు. ఎన్టీఆర్ సైతం ఓడిపోయారని..కానీ, ఎప్పుడూ మనో నిబ్బరం కోల్పోలేదని గుర్తు చేసారు. ఇదే సమయంలో తమ భవిష్యత్ ఏంటనేది కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేసారు. ప్రభుత్వానికి సమయం ఇద్దాం...ఏపీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JH9gsb
ప్రభుత్వానికి సమయం ఇద్దాం: నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం: అధైర్యం వద్దు..చంద్రబాబు..!
Related Posts:
మానవ శరీరంలో నాడీ పాత్ర ? ఇంతకీ నాడీ ఏం చేస్తోందిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151 మన మొత్తం శరీరాన్ని నియంత్రించేది మెదడు .మెదడుకు తన సందేశాలను నాడీ… Read More
ఉగ్రవాదం పెరగటానికి బీజేపీ కారణం ,కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే రండి .. తలసాని సంచలనంతెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై, బీజేపీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకు పడ్డారు . బీజేపీ మతాన్ని అడ్డం పెట్ట… Read More
116 స్థానాల్లో కొనసాగుతున్న పోలింగ్సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన మూడో విడత పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటు హక… Read More
కేరళలో హాట్ సీట్లు ఇవే: దేశం దృష్టి ఈ స్థానాలపైనే..!కేరళ: నలభైరోజుల పాటు సుదీర్ఘ ప్రచారం తర్వాత కేరళలో ఒకే సారి అన్ని లోక్సభ స్థానాలకు మూడవదశలో పోలింగ్ జరుగుతోంది. కేరళ నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల… Read More
ఆధార్ వల్ల గోప్యతకు భంగం కలగదు.. అదొక గుర్తింపు మాత్రమే : నందన్ నిలేకనిఢిల్లీ : ఆధార్ కార్డు వాడకంపై ఎన్నో అనుమానాలు, మరెన్నో ఊహాగానాలు. ఆధార్ కార్డుతో తమ డేటా చోరీ అవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో వినియోగదార… Read More
0 comments:
Post a Comment